SRPT: సూర్యాపేట పట్టణంలో వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలోని శ్రీ చిన్నారి పిల్లల హాస్పిటల్ను ఈరోజు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 44వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ తదితరులు పాల్గొన్నారు.