NZB: కమ్మర్పల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. హస కొత్తూరు 3, చౌటుపల్లి 2, బషీరాబాద్ 2, కొనసముందర్ 2, కోనాపూర్ 2 చెక్కులను ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో జీ . ప్రసాద్, ఆస్ఐ శరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నలిమెల రేవతి గంగాధర్, మహబూబ్, బైకని జమున మహేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.