NLR: రాపూర్ మండలం గండూరుపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ నిమ్మరైతు శ్రీ బి వెంకట్ రెడ్డి పొలాన్ని బుధవారం పొదలకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివ నాయక్ సందర్శించారు. ఏ-వన్ గ్రేడ్, ఏటీఎం మోడల్ను సందర్శించి రైతులందరూ కూడా వారితో నిమ్మ తోటను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.