NLR: జిల్లాలో 51 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థులు కలిసిన అపూర్వ సమ్మేళనం మహమ్మదాపురం డీఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో 1969-74 బ్యాచ్కు చెందిన 40 మంది పూర్వ విద్యార్థులందరూ కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ ఉన్నతికి పాటుపడిన పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని ఉద్యేశంతో 2.5 లక్షల రూపాయలతో పై అంతస్తుల సేఫ్టీ గ్రిల్స్ ఉపయోగం కొసం ఇచ్చారు.