KNR: ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో కొత్తపల్లి చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాటర్ ప్లాంట్కు బహూకరించారు. RO ప్లాంటును సంస్థ ప్రధాన కార్య దర్శి జమున, చీఫ్ వాలంటీర్ ప్రవీణ్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా సుమారు 300 మంది విద్యార్థులకు తాగునీటి తిప్పలు తప్పుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.