ADB: తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన గిజ్జ దత్తు కూతురు గిజ్జ అనుశ్రీ కప్పర్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి 575 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిర్వహించిన సమావేశంలో MLA అనిల్ జాదవ్ విద్యార్థిని అభినందించి ల్యాప్ ట్యాప్ అందజేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.