NDL: యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకుండా, కేసుల్లో ఇరుక్కోకుండా ఉండేందుకు రెవెన్యూ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి, భవిష్యత్తును అంధకారం చేస్తాయని హెచ్చరించారు. భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.