MBNR: మహబూబ్నగర్ జిల్లా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం టీ.పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.