AKP: రైల్వే లూప్ లైన్లు, నాగసముద్రం యార్డు పనుల కారణంగా గుంతకల్లు మీదుగా కలబురగి-బెంగళూరు రైలు నం(22231, 22231) కాచిగూడ-యశ్వంతపూర్ రైలు నం(22703) వందేభారత్ రైళ్లను జూలై 2నుంచి 28 వ తేది వరకు అనంతపురం, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.