SRD: మొగుడంపల్లి మండలం మాడ్జి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు కొరసరఫరాల శాఖ అధికారులు శుక్రవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు లారీలు అక్రమంగా తరలిస్తున్న 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం విలువ రూ. 9 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.