కోనసీమ: పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని ఆత్రేయపురం మండలం బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్రేయపురంలో వికసిత్ భారత్ అమృతకాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.