KRNL: పెద్దకడబూరు టీడీపి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి రెవెన్యూ డే సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కేటుగాళ్ళు తహశీల్దార్, వీఆర్వో, ఆస్ఐ, కలెక్టర్ సీలు తయారుచేసుకొని పోసిషన్, ఇంటిపట్టా వంటి ఏ పత్రాలు కావాలన్న నకిలీవి సృష్టిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇటువంటి వారిపై తహశీల్దార్ చర్యలు తీసుకోవాలని కోరారు.