కోనసీమ: నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా, భక్తజన సందోహంతో అలరారుతున్న వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. శుక్రవారం స్పీకర్ స్వగృహంలో స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అయ్యన్నపాత్రుడికి ఎమ్మెల్యే బండారు అందజేశారు.
Tags :