GNTR: ముస్లింల పవిత్ర పర్వదినమైన బక్రీద్ సందర్భంగా కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ మనలో ఐక్యత, సోదరభావం, ప్రేమను పెంపొందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. సమాజంలో శాంతి, పరస్పర గౌరవం విలసిల్లాలంటూ అయన ఆకాంక్షించారు.