ATP: అనంతపురం టౌన్లోని ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 50కి పైగా నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.