VSP: మధురవాడలో నిండు గర్భిణీ అనూషని హత్య చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం . కడుపులో నుంచి పసికందును బయటకి తీశారు. ఆ బిడ్డని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘మీ అమ్మతో పాటే నువ్వు వెళ్ళిపోతున్నావా’ అని కుటుంబసభ్యులు బోరున విలపించారు.