WGL: పర్వతగిరి మండలం గుడిబండ తండాలో ఇటీవల భూక్య రంగమ్మ (65) ఇటీవల తల్లిని పెద్ద కుమారుడు భూక్య రవి కొట్టడంతో ఆమె మృతి చెందిన విషయంపై శనివారం నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
Tags :