BDK: కొత్తగూడెం ఎంపీడీవో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ కలిగి ఉండి 24 నుంచి 32 ఏళ్లలోపు ఉన్న వాళ్లు అర్హులన్నారు.