SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జాతర నేపథ్యంలో మంగళవారం ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం ప్రారంభించారు. 14 ఉచిత బస్సులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈవో వినోద్, ఆర్టీసీ డీఎం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.