NLG: త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లిలోని యువతకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ కిట్, క్రికెట్ కిట్, LED లైట్లను బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించాలని శారీరకంగా మానసికంగా అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.