SRPT: నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయానికి విరాళంగా రూ.50,116లు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు.