KMM: పెనుబల్లి మండల ప్రాంతంలో అసలు ఏజెన్సీ చట్టాలు ఉన్నట్టా.. లేనట్టా అని LHPS జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్ ప్రశ్నించారు. బంజర గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయ మాట్లాడుతూ.. అధికారులు ఏజెన్సీ చట్టాలను పక్కన పెట్టి, ఇష్టానుసారంగా బిల్డింగ్లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. రామచంద్ర, జి.పండు నాయక్, బి.నందు. కె.కృష్ణ నాయక్, నాగరాజు నాయక్ ఉన్నారు.