KMR: ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.