KRNL: వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్యకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి రాముడు, గ్రామ వార్డు వాలంటర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సురేష్, అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాలెంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.