NZB: బోధన్ పట్టణంలో పట్టభద్రులు గళం బలం అనే సమావేశానికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల అభ్యర్థి నరేందర్ రెడ్డి రానున్నారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించచున్నారు.