NDL: దోమల నివారణ పై చర్యలు చేపట్టి విష జ్వరాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని CPM పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణదీర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ.. పారిశుధ్య పనులు చేపట్టడం ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.