KMM: వేంసూర్ మండలం మర్లపాడు గ్రామంలో బిలీవర్స్ చర్చ్ నందు శుక్రవారం మండల పాస్టర్ అసోసియేషన్ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, MRO పాల్గొన్నారు.