NDL: శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి అని, భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తునట్లు పేర్కొన్నారు. TTD తరుపున ధర్మప్రచార నిధులను కేటాయించాలని, గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నాం’ అన్నారు.