GNTR: పత్తి రైతులకు ఆశాజనకంగా ప్రతి అమ్మకాలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను హరిచంద్రపురం, పెద్దపరిమి గ్రామాలలో రైతులు పత్తి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,500 ఉందని, మిల్లర్ల వద్ద రూ.7,300 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. పత్తి పంట దిగుబడితో పాటు ధరలు ఆశాజనకంగా ఉన్నారు.