SDPT: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లెల్ల ఫణిందర్ నియామకామయ్యారు. సిద్దిపేటలో జరుగుతున్న 43వ రాష్ట్ర మహాసభలలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లుగా నారాయణరావుపేట మండల వాసి జిల్లెల్ల ఫణిందర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అలాగే విద్యారంగాకి కృషి చేస్తా అన్నారు.