మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ ఆధ్వర్యంలో సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి మెమంటోను అందజేసీ స్వాగతం పలికారు. సీఎంని కలిసిన వారిలో సీనియర్ నాయకులు ఆనంద్, లక్మి నారాయణ తదితరులు ఉన్నారు.