NRML: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిర్మల్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జానారెడ్డి, రాంబాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో వారిని ఎన్నుకున్నట్లు తెలిపారు.