HYD: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా మహోన్నతమైన ఆయన జీవన ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కలిసి నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు, కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.