HYD: గత పదేళ్లలో ప్రయాణికుల భద్రత కోసం సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో 133 సీసీ కెమెరాలతో భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్లుగా తెలిపారు. నిర్భయ నిధితో 34 స్టేషన్లో 1160 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుకు ప్రతిపాదించారు. అంతేకాక రూ.700 కోట్లతో ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు 36 నెలల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు.