KMM: మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలను గురించి వారితో చర్చించనున్నారు.