CTR: వెదురు కుప్పం మండలం యనమల మంద గ్రామానికి చెందిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నరకాల కుప్పం సుధాకర్ ఇటీవల అనారోగ్యంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.