SKLM: సరుబుజ్జిలి మండలంలో రేపు శనివారం 10 నీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నట్లు తహసీల్దార్ మధుసూదన తెలిపారు. వీటిలో యరగాం, పురుషోత్తపురం, రోట్టవలస, సుభద్రాపురం, డకరవలస, కొత్తకోట, సరుబుజ్జిలి, తేలికిపెంట మేజర్ నీటి సంఘాలకు, వెన్నెలవలస, తాటికొండ మైనర్ నీటి సంఘాలకు 108 టీసీలకుగాను ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.