VZM: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు విజయనగరంలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు స్థానిక మున్సిపల్ కంటోన్మెంట్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లారు.