TPT: చిల్లకూరు అపెక్స్ ఫుట్ వేర్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జాతీయ రహదారి పక్కన చెరువులోకి వెళ్లే కాలువ నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.