GDWL: జిల్లాలోని విద్యారంగ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కురువ పల్లయ్య HYDలో కేటీఆర్ను కలిశారు. అలంపూర్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు లేక విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను దృష్టికి తీసుకెళ్లారు.
Tags :