MDCL: హనుమాన్ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్టలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.