జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్రముప్పు ఉండే ప్రమాదం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు.
జూన్లో టీ20 ప్రపంచ కప్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్కు ఉగ్రదాడులు పొంచి ఉన్నట్లు తాజాగా సపోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ టోర్నీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పటిష్టమైన రాజస్థాన్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ టీం విజయం సొంతం చేసుకుంది.
పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో నాల్గవ విజయం సొంతం చేసుకుంది. పటిష్టమైన చెన్నై జట్టును మట్టికరిపించింది. 7 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్లో ఆడబోయే ఆస్ట్రేలియా టీమ్ను తాజాగా ప్రకటించారు. ముఖ్యంగా అనుభవానికే పెద్దపీట వేశారు. 2021లో వరల్డ్ కప్ గెలిచిన జట్టునుంచే భారీగా సభ్యులను తీసుకొన్నారు.
ఐపీఎల్ ప్రేక్షకుల మనసుదోచుకున్న ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ హైదరాబాద్ షాపింగ్ మాల్లో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
టీ20 ప్రపంచకప్కు ఇంకా చాలా రోజుల సమయం లేదు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
బంగ్లాదేశ్తో ఐదు టీ20 సిరీస్లో ఇండియా మహిళ జట్టు తొలి మ్యాచ్లో విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
భారత ఆర్చర్లు అదరగొట్టారు. శనివారం జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్లో మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ ఆల్రైండర్ రెండోసారి తండ్రి అయ్యాడు. క్రికెటర్ కృనాల్ పాండ్యా సతీమణీ పంఖురి శర్మ మగబిడ్డకు జన్మినించింది. ఈ విషయం సోషల్ మీడియో చెక్కర్లు కొడుతుంది.
జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ గై విట్టాల్కు భారీ ప్రమాదం తప్పింది. ఆయన చిరుత దాడి చేయగా అప్రమత్తం అయిన పెంపుడు కుక్క అతడి ప్రాణాలు కాపాడింది. ఈ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ విషయంలో సినీ నటి తమన్నకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు. తమన్న వలన కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వయాకమ్ ఫిర్యాదు చేసింది.
ఇటీవల జరిగిన ఆర్సీబీ, కొలకతా మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు సోషల్ మీడియాలో వివాదస్పదమైంది. అది ఔట్ కాదంటూ కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది నో బాలా కాదా అనేది చూద్దాం.
అతి చిన్న వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ట్రోఫీ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడీ విజయాన్ని ఎలా దక్కించుకున్నాడంటే...?