ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి ఓ యువ మహిళా క్రికెటర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
హైదరాబాద్(Hederabad) సీటీ బస్సు(City Buss)లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు టికెట్టు ధర(Ticket Cost) చూసి అవాక్కయ్యాడు. ఓ బస్సు కండక్టర్ రూ. 29,210 టికెట్టు ఇవ్వడంతో ప్రయాణికుడు కంగారు పడ్డాడు. ఇదేంటని అడిగితే అసలు విషయం బయటపడింది.
మెగా ఫ్యామిలీలో విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే.దీంతో నిహారిక రెండో పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. దీని పై కూడా వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు.
నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తాం. ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటామని నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు