భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల వెనక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు.
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
అనేక రోజులుగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ రానే వచ్చింది. హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో వచ్చిన హనుమాన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ వీడియో ఎలా ఉందో చూసేయండి మరి.
వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 111 మంది మరణించగా..మరో 200 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
చెప్పినట్టుగానే..ఈ ఒక్క ట్రైలర్ చాలు, సలార్ హైప్ని పీక్స్కు తీసుకెళ్లడానికి అనేలా ఉంది సలార్ రిలీజ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్లో కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..లేటెస్ట్ ట్రైలర్తో దుమ్ముదులిపేశాడు.
బిగ్బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానులు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇరువురి అభిమానులపై కేసులు నమోదు చేశారు.
మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కింగ్ నాగార్జున తాజా చిత్రం నా సామిరంగ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ సంక్రాంతి పండగకు సందడి చేయనుంది. టీజర్లో నాగార్జున ఇరగదీశాడు. ఆ ఫైట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని నేటి ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.