అలా వెళ్లి ఇలా కలిసొచ్చేలోపు ఈ వార్తలు రావడంపై జగ్గారెడ్డి స్పందించారు. అరె నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, దానిలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు. పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం గమనార్హం. ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పు లేదా అని పరోక్షంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు.
దాదాపు మూడు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు అద్దె బస్సులను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆఫర్లతో ఆర్టీసీ సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి చర్యలతో నష్టాల్లో ఉన్న సంస్థ లాభాల బాటలోకి పయనిస్తోంది.
హైదరాబాద్ లో సరికొత్త క్రీడా సంబరం జరుగుతుండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ లో ఇలాంటి క్రీడా ఉత్సవం జరుగడంతో భాగ్యనగరానికి మరో కీర్తి లభించనుంది.
సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం కుట్రను తాము భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే బొగ్గు గనుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ...
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్ చేసి సుమారు రూ.5 కోట్ల మేర దోచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఓ మొబైల్ షో రూంలో క్యాషీయర్ గా పనిచేస్తున్న నవీన్ మొదట తన స్నేహితులకు కమిషన్ తీసుకోకుండా క్ర...
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
హైదరాబాద్లో(hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు గమ్య స్థానం చేరాలంటే అనుకున్న దానికంటే రెట్టింపు సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు. మరోవైపు అంబులెన్సులు కూడా సమయానికి చేరుకోలేకపోతున్నాయమని చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు వచ్చే 10 రోజుల...
పద్నాలుగు ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఏమీ చేయని కడియం శ్రీహరి తనకు ఉచిత సలహాలు ఇస్తున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ ద్రోహి వైయస్ కాదని, ఏమీ చేయని కడియమే అన్నారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు.. రిక్రూట్ మెంట్ బోర్డు(telangana police recruitment board) నిర్వహించిన ఈవెంట్స్ టెస్టుల్లో భాగంగా పలువురు తాము హైట్(height) ఉన్నా కూడా దాదాపు 1 సెంటీమీటర్ తక్కువగా చూపించి తమను డిస్ క్వాలిఫై చేశారని పలువురు హైకోర్టును(telangana high court) ఆశ్రయించారు. దీంతో ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండి డిస్ క్వాలిఫై చేసిన అభ్యర్థులకు మళ్లీ హైట్ ను కొలవాలని హైకోర్టు పోలీస...
ధూపదీప నైవేద్యాలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురైన ఆలయాలకు జీవం కల్పించేందుకు సిద్ధమైంది.
ప్రగతి భవన్ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, ప్రజల సొమ్ముతో దానిని నిర్మించారని, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.