పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.
Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని త...
300 stones remove:హైదరాబాద్లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.
కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial ...
Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..
ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గెలవబోతున్నా. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా గురించి ప్రజలకు బాగా తెలుసు. 15 ఏళ్లు వైద్యుడిగా.. 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. అలాంటి నన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించుకుంటారు.
నిమిషాల వ్యవధిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం తోటి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వెంటనే పనులు ఆపేసి వారు పక్కకు వెళ్లిపోయారు. మృతుడు రాజు నిజామాబాద్ లోని వినాయకనగర్ లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఇంకా పెళ్లి కాలేదు.
పెద్దా లేదు.. చిన్న లేదు.. వయసుతో సంబంధం లేకుండా గుండె చప్పుడు (Heart Beat) ఆగిపోతున్నది. ఇటీవల ఇలాంటి సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. జిమ్ చేస్తుండగా.. నడుస్తుండగా.. ఆట ఆడుతుండగా.. పెళ్లిలో సంతోషంగా ఉండగా.. ఇలా సందర్భం లేదు.. ఏదీ లేదు అకస్మాత్తుగా వస్తున్న మృత్యువు వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపుతోంది.
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే కొంతకాలంగా సహజీవనం చేసినట్లు టాక్. గతంలో చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు.
హైదరాబాద్( Hyderabad )లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతనుఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah) తీసుకున్నారు. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ (BJP) నేతలు తెలిపారు.
Revanth reddy:పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే పాదయాత్రలో తనకు భద్రత పెంచాలని రేవంత్ (Revanth reddy) అంటున్నారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేవంత్ (Revanth reddy) తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫు లాయర్ (జీపీ) వాదనలు వినిపించారు.