• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రేమించడమే పాపం అయ్యింది..అమానుష ఘటన

ఖమ్మం జిల్లాలోని మండాలపాడులో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని, వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు. కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలివేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు రూ.20 వేల జరిమానా విధించారు. ...

January 22, 2023 / 05:26 PM IST

కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్‌ భక్తులు మల్లన్న పేరి...

January 22, 2023 / 04:12 PM IST

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్ప...

January 22, 2023 / 03:52 PM IST

హైదరాబాద్ చేరుకున్న చేగువేరా కూతురు, మనుమరాలు

క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగ...

January 22, 2023 / 02:57 PM IST

ఏపీ నుంచి రూ.495 కోట్లు ఇప్పించండి: మంత్రి హరీశ్ రావు

రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులు తెలంగాణకు చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. విభజన మొదటి ఏడాది ...

January 22, 2023 / 02:02 PM IST

‘కంగారూ ఫాదర్ కేర్’ ఏంటో తెలుసా? శ్రీరామరక్షలాంటిది

కంగారూ జీవిని చూశారా.. కడుపు పొత్తిళ్లలో తన పిల్లలను వేసుకుని వెళ్తుంటుంది. తన పిల్లలను ఒడిలో దాచుకుంటుంది. అదే మాదిరి మనుషులకు కూడా సరికొత్త విధానంలో తెలంగాణ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దాని పేరే ‘కంగారూ ఫాదర్ కేర్’. ఈ విధానం ప్రజలందరి ప్రశంసలు అందుకుంటుంది. తెలంగాణ వైద్యులు కొత్తగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోంది. అయితే ఆ వైద్య విధానం ఏమిటీ? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? పిల్లలకు ...

January 22, 2023 / 12:49 PM IST

ఆ అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం: స్మితా సభర్వాల్

తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో...

January 22, 2023 / 12:16 PM IST

9వ నిజాం రాజుగా అజ్మత్ జా.. నిరాడంబరంగా పట్టాభిషేకం

హైదరాబాద్‌ నిజాం వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికయ్యారు. ప్రిన్స్‌ ముకర్రమ్‌ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్‌ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్‌ లో రాజుగా అజ్మత్ పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీలు హాజరయ్యార...

January 22, 2023 / 11:40 AM IST

ప్రధాని మోడీ నాపై కక్ష సాధింపు: ప్రముఖ డ్యాన్సర్ మల్లిక

గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించడంతోనే కేంద్ర ప్రభుత్వం తన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మల్లికా సారాభాయ్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో రామప్ప ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లిక నా...

January 22, 2023 / 11:14 AM IST

కేసీఆర్ మార్క్ రాజకీయం.. గవర్నర్ ప్రసంగం లేనట్టే

తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...

January 22, 2023 / 10:20 AM IST

అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్

ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...

January 22, 2023 / 08:23 AM IST

21 సీట్లు దాటితే రాజీనామా.. నాగం గెలిస్తే రాజకీయ సన్యాసం

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకట...

January 22, 2023 / 07:46 AM IST

దళితుడితో ప్రేమ పెళ్లి.. అడ్డగించిన కుల పెద్దలు

మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామని కొన్ని సంఘటనలు చూస్తే సందేహం వస్తుంటుంది. ఇంకా కులాలు, మతాలు అని పట్టుకు కూర్చుంటే నాగరిక సమాజం వైపు ఎప్పుడూ అడుగులు వేస్తాం. ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడతాం? తాజాగా ఓ యువతి దళితుడిని వివాహం చేసుకుందనే నెపంతో ఆ అమ్మాయిని, ఆమె కుటుంబసభ్యులను కులం నుంచి బహిష్కరించారు. అయితే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో కేసు నమోదైంది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో […]

January 22, 2023 / 07:58 AM IST

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్లో ఉన్న కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కారు లో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు వ్యాపించినట్లు మంటలు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. జీ...

January 21, 2023 / 09:47 PM IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు వేళాయే.. ఎప్పుడంటే..?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్ర...

January 21, 2023 / 08:41 PM IST