tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.
సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు.
కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.
బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
హైదరాబాద్(Hyderabad)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుక్కల దాడికి సంబంధించి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రియాక్ట్ అయ్యాడు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
జీవ శాస్త్ర రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముందుకు వెళ్తోంది. ఈ సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు (Investments) ఆకర్షించాలని భావిస్తున్నది.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
ktr fired on revanth:తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ.. ప్రజలతో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరికే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
sajjanar:టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తారు. ఆర్టీసీకి లింక్ ఉన్న ప్రతీ విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి (women)) రెప్పపాటులో ప్రాణాలతో బయటపడుతుంది.
high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.