• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Ramachandra Pillai: కస్టడీ పొడిగింపు..7 గంటలపాటు కొనసాగుతున్న కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో అరుణ్ రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai)కి సీబీఐ(SBI) కోర్టు కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండును కోర్టు పెంచింది. ఈ క్రమంలో రామచంద్రను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత(MLC kavitha)ను ఈడీ(ED) అధికారులు ఇంకా విచారిస్తున్నారు.

March 20, 2023 / 06:06 PM IST

OUలో రేవంత్ రెడ్డి దీక్ష.. ఎప్పుడు, ఎందుకంటే?

Revanth reddy:పేపర్ లీకేజ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లీకేజీ గురించి కామెంట్స్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth reddy) సిట్ (sit) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీక్ష చేపడతారట.

March 20, 2023 / 05:24 PM IST

Crude oil ధర తగ్గినా పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదు: మోడీకి కేటీఆర్ ప్రశ్న

ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు.

March 20, 2023 / 04:35 PM IST

TSPSC Paper Leak: నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

March 20, 2023 / 04:14 PM IST

TSPSC Paper Leak: TSPSC లీకేజీలో కీలక మలుపు, రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసు సోమవారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఈ లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోంది. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది.

March 20, 2023 / 02:05 PM IST

Telangana highcourtలో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్

YS Bhaskar reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద (vivekananda) హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా కేసులో ఏ-4 దస్తగిరిని అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే.

March 20, 2023 / 01:58 PM IST

Nama Nageswara Rao : పార్టీ నన్ను దూరం పెడుతోంది…

Nama : బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ దూరం పెడుతోందనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేయడం గమనార్హం. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని ఆయన అన్నారు.

March 20, 2023 / 01:22 PM IST

Delhi Excise Policy Case: ఈడీ కార్యాలయానికి కవిత, సిసోడియాతో కలిపి విచారణ?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు.

March 20, 2023 / 11:16 AM IST

Teenmar Mallanna కార్యాలయంపై దాడి.. తీవ్ర ఆస్తి నష్టం

గతంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాషాయ పార్టీతో అంతగా చొరవ చూపడం లేదు. రాజీనామా చేయకుండానే పార్టీకి దూరంగా ఉన్నాడు.

March 20, 2023 / 09:12 AM IST

Netflix రానా నాయుడిపై దుమారం.. విజయశాంతి, కూనంనేని ఫైర్

తాము ఇంటిల్లిపాది కలిసి చూడలేనిదని పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి కంటెంట్ సిరీస్ లను ఓటీటీ వీక్షకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

March 20, 2023 / 08:35 AM IST

పరామర్శకు వెళ్లిన షర్మిల, జీవన్ రెడ్డికి చుక్కెదురు.. మీకో దండం..

ప్రతి అవకాశాన్ని రాజకీయానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవం గ్రహించకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పనే చేయడానికి వెళ్తే మృతుడి కుటుంబం నుంచే వారికి పరాభవం ఎదురైంది.

March 20, 2023 / 08:01 AM IST

MLC Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరవుతారా?

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

March 20, 2023 / 07:35 AM IST

PV Sateesh మిల్లెట్స్ మ్యాన్ కన్నుమూత..

సతీశ్ మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్ రావు (T Harish Rao), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సంతాపం తెలిపారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (Millets Year)గా చేసుకుంటున్న సమయంలోనే సతీశ్ మృతి చెందడం తీరని లోటు అని మంత్రులు పేర్కొన్నారు.

March 20, 2023 / 07:35 AM IST

TSPSC Paper Leakage చేసిందంతా మంత్రి కేటీఆర్ పీఏనే: రేవంత్ రెడ్డి

లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.

March 20, 2023 / 06:45 AM IST

MLC KAVITHA: కేటీఆర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...

March 19, 2023 / 06:18 PM IST