HYD: GHMCకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,327 కోట్లు విడుదల చేసిందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. ‘హై సిటీ’ ప్రాజెక్ట్ కింద బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ. 2,654 కోట్లు కేటాయించారు. అందులో భాగంగా ఈ నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ మొత్తం ప్లైఓవర్లు, రోడ్లు విస్తరణ ప్రజాసదుపాయాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.